Saturday, February 16, 2008

కృతజ్ఞతాభివందనములు

నీలోసగం సీరియల్ ఇప్పటికి 27 భాగాలు జెమిని చానల్ లో మధ్యాన్హం 12 గం 30 ని.లకు ప్రదర్సించబడ్డాయి. చూసిన వాళ్ళు అద్భుతమైన సినిమాని చూసినట్టుగా ఉంది గాని ఒక సీరియల్ చూస్తున్నట్టు లేదు అని అంటున్నారు. ప్రేక్షకులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇంత మంచి సీరియల్ ప్రైం టైం లో వస్తే బాగుండేది, ఎక్కువ మంది చూడలేక పోతున్నాము అంటున్నారు చాలామంది. ఈ విషయం జెమిని ఎం డి గారి దృస్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీలైనంత త్వరలో వారు ఈ సీరియల్ ని సాయంత్రం అందరూ చూడగలిగే టైం లో వేస్తారు అని ఆశిద్దాం. . . . .. . .విధేయుడు. . . . .సుధాకర రెడ్డి. సత్తి

No comments: